Exclusive

Publication

Byline

Location

ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ ఏడీఈ - బినామీ ఇంట్లో రూ.2.18 కోట్లు స్వాధీనం, భారీగా ఆస్తుల చిట్టా..!

Telangana,hyderabad, సెప్టెంబర్ 17 -- తెలంగాణ విద్యుత్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అవినీతి అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ సోదాల్లో భాగంగా భారీగా డబ్బులతో పాటు ఆస్తులను గుర్తించారు. ఇందుకు సంబంధిం... Read More


అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయండి - సీఎం చంద్రబాబు ఆదేశాలు

Andhrapradesh, సెప్టెంబర్ 17 -- అభ్యంతరాల్లేని భూములను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖపై కలెక్టర్ల సదస్సులో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ... Read More


తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఇకపై లక్కీ డిప్‌లో అంగ ప్రదక్షిణ టోకెన్లు, కొత్త మార్పులివే

Tirumala,andhrapradesh, సెప్టెంబర్ 17 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో మార్పు తీసుకొచ్చింది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఫిఫో ( ... Read More


నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురు మృతి

Andhrapradesh,nellore, సెప్టెంబర్ 17 -- నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద ఉన్న జాతీయ రహదారిపై టిప్పర్‌-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఇసుక టిప్ప... Read More


ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది - సీఎం రేవంత్ రెడ్డి

Telangana,hyderabad, సెప్టెంబర్ 17 -- నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రజాపాలన సాధించుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కష్టమో, నష్టమో ప్రజలతో పంచుకుంటున్నామన్నారు.ప్రజలే రా... Read More


విజయవాడలో పెరుగుతున్న డయేరియా కేసులు..! కట్టడి చేసే పనిలో ఆరోగ్యశాఖ

Andhrapradesh, సెప్టెంబర్ 14 -- విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా విజృంభిస్తోంది. బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే బాధితుల సంఖ్య 300కు పైగా దాటింది. మరోవైపు విషమంగా ఉన్నవారిని ... Read More


ఏపీ ఈఏపీసెట్ 2025 : థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు - రిజిస్ట్రేషన్లకు ఇవాళే చివరి తేదీ

Andhrapradesh, సెప్టెంబర్ 14 -- ఏపీలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవలనే ఈఏపీసెట్ మూడో విడత(చివరి) కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ముందుగా ప్రకటించిన త... Read More


ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం - నీటి మడుగులో పడి తల్లీకుమారుడు సహా ఇద్దరు బాలికలు మృతి

Telangana,asifabad, సెప్టెంబర్ 14 -- ఆసిఫాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి మడుగులో పడి ఓ మహిళతో పాటు ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఊహించని ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింప... Read More


తప్పు చేస్తే మాత్రం ఏ పార్టీ వాళ్లను అయినా శిక్షించండి - ఎస్పీలతో సీఎం చంద్రబాబు

భారతదేశం, సెప్టెంబర్ 14 -- రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమని.... ఈ విషయంలో రాజీ అనేది లేదని సీఎం చంద్రబాబు అన్నారు. లా అండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. రా... Read More


ఏపీ లాసెట్ 2025 : కౌన్సెలింగ్ గడువు పొడిగింపు - కొత్త తేదీలివే

Andhrapradesh, సెప్టెంబర్ 14 -- ఏపీలోని లా కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. అయితే అధికారులు మరో కీలక అప్డేట్ ఇచ్చారు. విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో. కౌ... Read More