Exclusive

Publication

Byline

ఏపీ ఏజెన్సీలో మరో ఎన్‌కౌంటర్‌ - ఏడుగురు మావోయిస్టుల మృతి..!

భారతదేశం, నవంబర్ 19 -- ఇవాళ మరోసారి ఆంధ్రా - ఒడిశా సరిహద్దుల్లోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. తెల్లవారుజామున భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి ... Read More


సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 77 ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలు

భారతదేశం, నవంబర్ 19 -- రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. 77 ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. వీటిలోప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌... Read More


అడవిని వదిలే నగరంలోకి మావోయిస్టులు ..! విజయవాడలో బయటపడ్డ షెల్టర్, అదుపులో అగ్రనేత..?

భారతదేశం, నవంబర్ 19 -- ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దండకారణ్యం కేంద్రంగా పని చేసే హిడ్మా. ఏవోబీలో ఎన్ కౌంటర్ కావటం సంచలన... Read More


మెదక్ : రూ. 30 వేలు లంచం డిమాండ్ - ఏసీబీని చూసి పొలాల్లోకి పారిపోయిన ఎస్సై, ఇలా దొరికిపోయాడు

భారతదేశం, నవంబర్ 19 -- గత కొంతకాలంగా అవినీతి అధికారులు భరతం పడుతోంది తెలంగాణ ఏసీబీ. పక్కా సమాచారంతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. తాజాగా మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్... Read More


'మిగతా మావోయిస్టులు లొంగిపోండి, నా ఫోన్ నెంబర్ ను సంప్రదించండి ' - మాజీ అగ్రనేత మల్లోజుల వీడియో సందేశం

భారతదేశం, నవంబర్ 19 -- ఇటీవలే లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఓ వీడియోను విడుదల చేశారు. మావోయిస్టులు లొంగిపోవాలని కోరారు. పరిస్థితులు మారుతున్నాయని. దేశం‌ కూడా మారుతోందని అభిప... Read More


ఐఎండీ వెదర్ రిపోర్ట్ : అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు..!

భారతదేశం, నవంబర్ 19 -- వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది. ఈనెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏరడే అవకాశం ఉందని తెలిపింది. ఆ తర్వాత ఇది పశ్చిమ - వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. తదుపర... Read More