Exclusive

Publication

Byline

గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్... త్వరలోనే 'హెలి రైడ్స్' - డిసెంబర్ లో ఉత్సవాలు

Andhrapradesh, ఆగస్టు 2 -- పర్యాటకంగా గండికోట అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శుక్రవారం గండికోట వద్ద ఆంధ్రప్రదేశ్ టూరిజం ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరైన... Read More


ఏపీ మెగా డీఎస్సీ : మెరిట్ జాబితాలపై కీలక అప్డేట్ - త్వరలోనే తుది ఫలితాలు..!

Andhrapradesh, ఆగస్టు 2 -- ఏపీలో త్వరలోనే కొత్త టీచర్ల రాబోతున్నారు. ఆ దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మెగా డీఎస్సీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయనుంది. తాజాగానే అన్ని సబ్జెక్టుల ఫై... Read More


సీఎం చేతికి కాళేశ్వరం కమిషన్‌ నివేదిక - తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం

Telangana,hyderabad, ఆగస్టు 2 -- కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కోసం నియమించిన జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికను అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ... Read More


కేటీఆర్ పై వ్యాఖ్యల కేసు : మంత్రి కొండా సురేఖపై క్రిమినల్‌ కేసు నమోదుకు కోర్టు ఆదేశం

భారతదేశం, ఆగస్టు 2 -- కేటీఆర్ పై వివాదస్పదన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖకు షాక్ తగిలింది. కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది... Read More


నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - ఉచిత విద్యుత్ పథకానికి ముహుర్తం ఫిక్స్

Andhrapradesh, ఆగస్టు 2 -- ఏపీలోని కూటమి ప్రభుత్వం చేనేతలకు గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల అందజేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీ... Read More


ఐఎండీ వెదర్ రిపోర్ట్ : ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు - ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ..!

Telangana,hyderabad,andhrapradesh, ఆగస్టు 2 -- తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలుకానున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది. ఏపీలో ఆగస్ట్ 7వ తేదీ వరకు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండగా... Read More


తెలంగాణలో 'ఏసీబీ' దూకుడు...! ఒక్క జులైలోనే 22 కేసులు, నివేదికలోని లెక్కలివే

Telangana,hyderabad, ఆగస్టు 2 -- గత కొద్ది నెలలుగా తెలంగాణ ఏసీబీ దూకుడుగా ముందుకెళ్తోంది. అవినీతి అధికారులను పక్కాగా పట్టేసుకునే పనిలో ఉంటోంది. గతేడాది కూడా భారీగానే కేసుల సంఖ్య నమోదైంది. ఈ ఏడాదిలోనూ ... Read More


ప్రతి రైతు ఖాతాలోకి రూ. 7 వేలు - 'అన్నదాత సుఖీభవ స్కీమ్' నిధులు విడుదల, మీ పేరును ఇలా చెక్ చేసుకోండి

Andhrapradesh, ఆగస్టు 2 -- ఏపీలో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ స్కీమ్ ప్రారంభమైంది. ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. లబ్ధిదారులకు చెక్కులు ... Read More


'దోస్త్' ప్రత్యేక విడత అడ్మిషన్లు - రిజిస్ట్రేషన్లకు మరికొన్ని గంటలే గడువు..!

Telangana,hyderabad, ఆగస్టు 2 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు 'దోస్త్' రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ గడువు మరికొన్ని గంటల్... Read More


కాళేశ్వరం ఎలా కట్టారు..? మేం తెలంగాణా నీళ్లు తీసుకుంటున్నామా..? బనకచర్లపై లోకేశ్‌ రియాక్షన్

భారతదేశం, ఆగస్టు 1 -- బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణా నేతల ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టుకు తాము ఏనాడు అడ్డుపడలేదన్నారు. సముద్రంలోకి వెళ్లే మిగ... Read More